పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నిక
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా కమిటీ ఎన్నికలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు బలరాం సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…