Take a fresh look at your lifestyle.

తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్

ముద్ర, హైదరాబాద్, ఆగస్టు 5: ఎం పి ఎల్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ అగర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్ టి సి సి ఐ ) ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. వ్యాపారదక్షత, దూర దృష్టి, నిర్వహణా సామర్థ్యం,…

మానవత్వం చాటుకున్న మంత్రి అడ్లూరి..

ప్రమాద సమయం నుంచి అంత్యక్రియల వరకు అండగా.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు.. ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా…

కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్ , కొండగట్టు : గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం…

సాహిత్యం నుంచి ప్రపంచ రికార్డు… బహుముఖ ప్రజ్ఞాశాలి కల్యాణం శ్రీనివాస్!

సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, అనిమేషన్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం... ఇలా ఒకే వ్యక్తిలో అనేక ప్రతిభలు మిళితమైన అరుదైన సృజనకారుడు కల్యాణం శ్రీనివాస్. తెలుగు…

గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలంలో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.…

సవతి తల్లే హంతకురాలు.. సుపారీ ఇచ్చి హత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల వై ఎస్సార్ కాలనీ సమీపంలో యువకుడు హత్యకు గురైన కేసులో సవతి తల్లి సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డి ఎస్పీ శ్రీనివాస్ లు వివరాలు వెల్లడించారు. మృతుడు అస్లాం…

విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం లో కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు ఎన్ టీ ఎ ను రద్దు చేయాలంటూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం…

గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలంలో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.…

ప్రజల గుండెల్లో జర్నలిస్టులకు సుస్థిర స్థానం

మునీర్ జీవితం ఆచరణీయం ప్రధాని తీరు ప్రజాస్వామ్యానికి నష్టదాయకం నాలుగు లేబర్ కోడ్స్ జర్నలిస్టులకు నష్టదాయకమైనవి ప్రధాన పత్రికల వైఫల్యమే సోషల్ మీడియా విజృంభన మునీర్ బాభాయ్ పుస్తక పరిచయ సభలో కే. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ రాష్ట్ర…

మోడల్ స్కూల్ లో మంత్రి అడ్లూరి పర్యటన

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి…