Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

చిత్రపురి కాలనీలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం

- మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం.. - సినీ కార్మికుల సేవా స్ఫూర్తికి నిదర్శనం -వల్లభనేని అనిల్‌కుమార్, పీఎస్‌ఎన్ దొర ఆధ్వర్యంలో నిర్వహణ ముద్ర, హైదరాబాద్ : సినీ కార్మికుల పక్షపాతి, మెగాస్టార్ చిరంజీవి…

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్.. రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

“ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా, తాజాదిగా, పరిశుభ్రమైనదిగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. సాక్షాత్తు పెద్దమ్మ…

డాక్టర్ కేర్ హాస్పి టల్స్ : యాంటీబయాటిక్స్‌పై అవగాహనకు 100 రోజుల కార్యక్రమం ప్రారంభం

ముద్ర, హైదరాబాద్: యాంటీబయాటిక్స్‌ను అవసరానికి మించి, వైద్యుల సూచనలు లేకుండా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ కేర్ హాస్పిటల్స్ 100 రోజుల యాంటీబయాటిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది.…

నేతాజీ నగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో శనివారం నాడు స్వాతంత్ర్య దిన వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి అప్పారావు జాతీయ పతాకాన్ని…

ప్రజల గుండెల్లో జర్నలిస్టులకు సుస్థిర స్థానం

మునీర్ జీవితం ఆచరణీయం ప్రధాని తీరు ప్రజాస్వామ్యానికి నష్టదాయకం నాలుగు లేబర్ కోడ్స్ జర్నలిస్టులకు నష్టదాయకమైనవి ప్రధాన పత్రికల వైఫల్యమే సోషల్ మీడియా విజృంభన మునీర్ బాభాయ్ పుస్తక పరిచయ సభలో కే. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ రాష్ట్ర…

రేపటి సవాళ్లను తట్టుకునే నగరాలే నిజమైన అభివృద్ధి: ప్రతి వర్షం మన పట్టణ ప్రణాళికకు ఒక కొత్త పాఠం

- శరత్ నలమాతు (ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఫారెస్ట్ నోషన్) ప్రతి ఏడాది రుతుపవనాలు దేశంలో కొత్త ఆశలను తీసుకొస్తాయి. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, జలవనరులను నింపి వ్యవసాయానికి జీవం పోస్తాయి. అయితే, ఇదే వర్షాకాలం మన…

వెలిమెలలో లగ్జరీ విల్లా కమ్యూనిటీ ‘సువాస’ ప్రారంభం

ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ నగర విస్తరణలో కీలకంగా ఎదుగుతున్న వెలిమెల ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘సువాస’ను ఎలిగన్స్ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రకృతి సహజ వాతావరణం, ప్రశాంతమైన…

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తనను కమ్మ…

వడ్డేపల్లి నర్సింగరావు వర్ధంతి ఘన నివాళులర్పించిన కుమారుడు రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ వడ్డేపల్లి నర్సింగరావు 12వ వర్ధంతి వేడుకలు కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. వివేకానంద నగర్ కాలనీలోని వీఎన్‌ఆర్…