Take a fresh look at your lifestyle.
Browsing Category

Adilabad

ఆదిలాబాద్ లో సీసీఐ ని పునరుద్ధరించాలి

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ లో సీసీఐ ని తిరిగి ప్రారంభించాలని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ( టాస్క్) డిమాండ్ చేసింది. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎర్రోజు శ్రీనివాస్…

యువత ఆరోగ్యంపై దృష్టి సారించండి అదనపు కలెక్టర్ రాజేశ్వర్

బోథ్, ముద్ర: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి చేపట్టిన 5కే మారథాన్ రన్ లో వారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో ఆదివారం 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకొని ఒకరికొకరు యోగా క్షేమాలు తెలుసుకున్నారు. చిన్న…

షరతులు లేకుండా జొన్నల కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: రైతులు పండించిన జొన్నలను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఇచ్చొడ…

రామాలయ నిర్మాణానికి సహకారాన్ని అందిస్తాను – ఆడే గజేందర్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న  రామాలయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ తెలిపారు. ఆదివారం…

బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం ఆయన నిర్మల్ నుండి నేరడిగొండ,…

గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

బోథ్, ముద్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ -ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. గురువారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ పరిధిలోని…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యావారోత్సవాల్లో బుధవారం స్థానిక రిమ్స్…

సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు

బోథ్, ముద్ర: బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు రూ.70 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొనాల గుండా అంతరాష్ట్ర రహదారి వెళ్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు…

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో…