Take a fresh look at your lifestyle.
Browsing Category

Adilabad

ఉట్నూర్‌లో ఈ నెల 15న మెగా జాబ్ డ్రైవ్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15వ తేదీన ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగా జాబ్ డ్రైవ్-2026 ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం…

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద కారణంగా 20 మంది రైతులకు…

​గిరిజన సంస్కృతిని కాపాడుకుందాం -జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: గిరిజన సంస్కృతిని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం ​నార్నూర్ మండలం జామిడి గ్రామంలో జరిగిన 9వ ఇప్ప పువ్వు పండుగ, అనాథ పిల్లల సంక్షేమ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ

బోథ్, ముద్ర: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం అభినందనీయమని ఎంపిడిఓ రమేష్ అన్నారు. సోమవారం బోథ్ మండలం కౌట - బి గ్రామంలోనీ రైతు వేదిక లో నిర్వహించిన విద్యా - ఉద్యోగ, ఉపాధి…

‘జనగణన’ పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: జనగణన-2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండవ దశ…

భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలి ఎంపిడిఓ రమేష్.

బోథ్, ముద్ర: భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎంపిడిఓ రమేష్ అన్నారు. గురువారం ఆయన జీడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిరవధిక సమతల కందకాల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు విధానాన్ని, పని…

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే కు వినతి

బోథ్, ముద్ర: మండలంలోని కౌఠ (బి) గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల  అంతర్ రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ…

జొన్నల కొనుగోలు సెంటర్లు పెంచండి

బోథ్, ముద్ర: జొన్నల కొనుగోలు సెంటర్ లను పెంచాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి కోరారు. మంగళ వారం ఆయన హైదరాబాద్ లో మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన…