- వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
- మొత్తం బడ్జెట్ – రూ. 3.22 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
- మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
- రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
- ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు
- వ్యవసాయానికి – రూ. 48 వేల కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు – రూ. 6,705 కోట్లు
- అన్నదాత సుఖీభవకు – రూ. 6,300 కోట్లు
- పాఠశాల విద్యకు – రూ. 31,805 కోట్లు
- ఉన్నత విద్యకు – రూ. 2,506 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ. 1,228 కోట్లు
- బీసీ సంక్షేమానికి – రూ. 47,456 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి – రూ. 20,281 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి – 8,159 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ. 5,434 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖకు – 18,847 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ. 13,862 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు – రూ. 6,318 కోట్లు
- జలవనరుల శాఖకు – రూ. 18,019 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం – రూ. 4,332 కోట్లు
- ఆర్ అండ్ బీ కి – రూ. 8,785 కోట్లు
- ఇంధన శాఖకు – రూ. 13,600 కోట్లు
- తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ. 10 కోట్లు.
- దీపం 2.0 పథకానికి – రూ. 2,601 కోట్లు
- తల్లికి వందనం కోసం – రూ. 9,407 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు – 3,806 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ. 13,487 కోట్లు
- జల్ జీవన్ మిషన్ కు – రూ. 2,800 కోట్లు
- మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ. 10 కోట్లు
- మత్స్యకార భరోసాకు – రూ. 450 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ. 3,486 కోట్లు
- ఆదరణ పథకానికి – రూ. 1,000 కోట్లు
- ఆర్టీజీఎస్ కోసం – రూ. 101 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు – రూ. 27,518 కోట్లు.