Take a fresh look at your lifestyle.
Browsing Category

Adilabad

యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చేనా?6 న జిల్లాలో సీఎం పర్యటన.

  యూనివర్సిటి ఏర్పాటు స్పష్టతకై ఎదురుచూపు బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత కోసం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025…

ముఖ్యమంత్రి సభను విజయ వంతం చేద్దాం -జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి…

పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన ఓరుగంటి సురేష్ గత 17 సంవత్సరాలు దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఈయన తన విధి నిర్వహణలో భాగంగా జమ్మూ కాశ్మీర్, బెంగుళూరు, సిక్కిం లతో పాటు…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

బోథ్, ముద్ర: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి…

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…

ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బోథ్, ముద్ర: అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి…

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్…

మహిళా సాధికారతకు ‘మహాలక్ష్మి పథకం భరోసా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: మహిళల ఆర్థిక సాధికారత, స్వేచ్చా ప్రయాణం, జీవన ప్రమాణాల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో…

రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి – క్షేమంగా ఇంటికి తిరిగి రండి -ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి. శివధర్ రెడ్డి ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా సోమవారం బోథ్ మండల కేంద్రంలోనీ పరిచయ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే తెలపండి -ఆడే గజేందర్

బోథ్, ముద్ర: రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం ఆయన  నేరడిగొండ…