Take a fresh look at your lifestyle.
Browsing Category

Adilabad

బోథ్ లో బస్ డిపో ను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బస్ డిపోను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శనివారం అసెంబ్లీ హాలులో ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్…

పిప్పిరిలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ

బోథ్, ముద్ర: పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి తో పాటు 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి…

హైకోర్టు అడ్వకేట్స్ అధ్యక్షుడిగా బోథ్ మండల వాసి

బోథ్, ముద్ర: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2026- 27 కు గాను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి గ్రామానికి చెందిన సింగడి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఈయన తన సమీప ప్రత్యర్థి…

ఇంకెన్నాళ్ళీ అడెల్లి రోడ్ దుస్థితి…? పూర్తికాని ఘాట్ రోడ్డు పనులు వాహనదారులకు తప్పని తిప్పలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గాన్ని నిర్మల్ జిల్లాతో అనుసంధానం చేసే బోథ్ - అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్న నేటికి పూర్తి కాకపోవడంతో ఈ మార్గం గుండా ప్రఖ్యాత అడెల్లి పోచమ్మ ఆలయ దర్శనానికి వెళ్ళే వాహనదారులు…

ఇంధన కొరత లేదు… వదంతులు నమ్మవద్దు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో…

గురుకుల ప్రవేశ పరీక్షల్లో మెరిసిన విద్యార్థులు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు గణనీయమైన…

ఆదిలాబాద్ ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి…

ప్రజావాణి పిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించండి కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర : ప్రజా వాణి పోర్టల్ లో నమోదైన పిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల…

రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి- ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంకు రోడ్లను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్…

ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఆయన బోథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఆయన మహిళా పోలీసు సిబ్బంది నిత్యావసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని…