Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

హైదరాబాద్‌లో ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ

ముద్ర,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్…

జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తాం.. డిస్టిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి…

ముద్ర, కుషాయిగూడ : జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు నందిస్తామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి అన్నారు. హెచ్పీ కాలనీ ఉమా ఆప్టికల్స్ అధినేత నేర్లకంటి శ్రీనివాస్ సమకూర్చిన సన్ గ్లాసెస్ చలువ అద్దాలను గురువారము…

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.63.85 లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్, గణేష్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, జయ నగర్ కాలనీలలో రూ. 63 లక్షల 85 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులు మరియు గౌరవ తాజా మాజీ…

కూకట్‌పల్లిలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

భక్తిశ్రద్ధలతో పోటెత్తిన భక్తులు.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన పురవీధులు ముద్ర కూకట్‌పల్లి : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని…

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏఐసీసీ కార్యదర్శి కమలాక్షి రాజన్

ముద్ర కూకట్‌పల్లి : మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కమలాక్షి రాజన్…

  పరేడ్ గ్రౌండ్ లో బండి సంజయ్ మేనియా

బండి సంజయ్ వేదికపైకి రాగానే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్ జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన పరేడ్ గ్రౌండ్ సంజయ్ ప్రసంగానికి కార్యకర్తలు ఫిదా ముద్ర, హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు నేతలు స్పెషల్ అట్రాక్షన్ గా…

రైల్వే స్టేషన్ ఎల్‌హెచ్‌ఎస్ పనుల పరిశీలన – ఎమ్మెల్యే

ముద్ర,మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను…

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి

నేతాజీ నగర్ లో హిందూ సమ్మేళనం ముద్ర న్యూస్ బ్యూరో మెహిదీపట్నం: హిందువుల ఐక్యతను చాటి చెబుతూ మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోల్కొండ భాగ్ కార్యకారిణి మలిపెద్ది…

కులగణనపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి

- గోటూరి రవీందర్ గౌడ్ విజ్ఞప్తి ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వెంటనే కులగణన జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్ కోరారు. ఆదివారంనాడు హైదరాబాద్ వస్తున్న…