లోక్ సభ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన నష్టమేంటీ..? కేంద్రమంత్రి బండి సంజయ్
సీఎం రేవంత్ ది ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడుదీసే కుట్ర
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు…