రామభక్తులపై దాడి ఘటనపై బీజేపీ ఆగ్రహం – కఠిన చర్యలు తీసుకోవాలని పివిఎన్ మాధవ్ డిమాండ్
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రామభక్తులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో…