దేశంలోనే తొలి బుల్లెట్ రైలు హబ్గా శంషాబాద్
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ కారిడార్లను కలిపే జంక్షన్
బెంగళూరు, చెన్నైలతోపాటు మహారాష్ట్రలోని పూణే నగరానికి బుల్లెట్ పరుగులు
ప్రజారవాణకు ఇబ్బందులు లేకుండా ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మాణం
2027-2028 నాటికి…