నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…