ఇళ్లలో ఇంకుడు గుంతలు తప్పనిసరి – జిల్లా భూగర్భజల అధికారి దివ్య జ్యోతి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి డి. దివ్య జ్యోతి తెలిపారు.…