కాకతీయుల నాటి పురాతన శివాలయం
ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాకతీయ శైలిలో ఉన్న పురాతన శివాలయం గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు.
ప్రస్తుతం పూర్తిగా ధ్శిథిలమైన స్థితిలో ఉన్న ఈ…