ప్రజా ప్రతినిధులు ప్రజల్లో మమేకం కావాలి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి రాష్ట్ర…
ముద్ర, వనపర్తి :
జిల్లాలో ప్రజల చేత నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసి, వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…