నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభ్యత్వమే నిర్మించి ఇవ్వాలి. -సిపిఎం.
ముద్ర,మోత్కూరు:
ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సమస్యలపై పోరుబాటలో కార్యక్రమములో భాగంగా మోత్కూర్ మండలం…