సౌర విద్యుత్ తో ఖర్చు తగ్గించుకోవాలి జెండా ఊపి ప్రచార వాహనం ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా
ముద్ర ప్రతినిధి, మెదక్:*
సౌర విద్యుత్ తో చార్జీలు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పిఎం సూర్యఘర్ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా గృహాలపై సౌర…