వచ్చే నెలలో స్విట్జర్లాండ్కు రేవంత్రెడ్డి.. దావోస్ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆయనతోపాటు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉన్నతాధికారులు కూడా…