విద్యుత్ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు
రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యం
ఇంధన రంగంలో పరిశోధనకు ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన
పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల…