జోగిపేట మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన జర్నలిస్ట్ నాయకులు
జోగిపేట,ముద్ర
ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ…