అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి దిశ కమిటీ – ఎంపీ డా. మల్లు రవి
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల వివరాలను ప్రజలకు స్పష్టంగా అందించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అధికారులను…