ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశాలు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు సూచించారు.
బుధవారం…