భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు : తీర్థయాత్రలకు ఐఆర్.సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు
హైదరాబాద్: తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21 వరకు నాలుగు ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుంచి…