కరీంనగర్లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థి సంఘాల ఆందోళన
ముద్ర, కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే…