ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం
జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు…