ఓట్లు వేయలేదంటూ దాడి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి 1వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వలబోజు స్వరూపరాణి ఓటమి తట్టుకోలేక పద్మశాలి కులస్తుల ఇళ్లపై బీరు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం…