ఏడుపాయల వన దుర్గ ప్రత్యేక అలంకరణ వేలాది మంది భక్తుల దర్శనం
ముద్ర ప్రతినిధి, మెదక్:
తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రతి అలంకరణ అనంతరం…