భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి.. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి లోని నిత్య అన్నదాన సత్యాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి..
ధర్మపురి:
ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చి భక్తులకు న్యాయమైన, రుచికరమైన భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి…