ప్రపంచం మొత్తం మారుతున్న మహిళా వివక్షలో మార్పు లేదు. సంఘటిత పోరాటాలతోనే సమాన హక్కులు,వేతనాలు…
ఈరోజు ముకుంద లాల్ మిశ్ర భవన్లో CITU,SFI,DYFI ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా సదస్సు నిర్వహించారు.CITU జిల్లా ఉపాధ్యక్షులు మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ దేశ జనాభాలో 48 %గా ఉన్న మహిళల విద్య ,ఆరోగ్యం,ఆర్థిక అభివృద్ది,భద్రత…