బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సీమెన్స్ స్కాలర్షిప్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అంతర్జాతీయ సంస్థ సిమెన్స్ ఇండియా నిర్వహించే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ కార్యక్రమానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్ యువ ఇంజనీర్ల వృత్తిపర అభివృద్ధికి తోడ్పడు తుంది.…