ఉమ్మడి ఆదిలాబాద్ ఇందిరమ్మ ఇళ్ల పై మంత్రుల సమీక్ష
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. హిమాయత్…