సుస్థిర సాంకేతిక విప్లవం వైపు సివిల్ ఇంజనీర్లు అడుగులు వేయాలి
ముద్ర, బండ్లగూడ: సమాజానికి ఉపయోగపడేలా నేటి సాంకేతిక విప్లవం లో సుస్థిర సాంకేతిక ఆలోచనల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ అన్నారు. సి బి ఐ టీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం మరియు…