జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఘనంగా మెగా లోక్ అదాలత్ కార్యక్రమం ✨
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
మెగా లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా ఈ శనివారం (మార్చి 28) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు శ్రావణ్ కుమార్, షాంకోషి జోగుళాంబ గద్వాల్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. వారి రాకతో జిల్లా…