కేంద్ర బడ్జెట్ తో కార్మికులకు కష్టాలు, కార్పొరేట్ లకు పండగ : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ విమర్శించారు.…