నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఈట్ రైట్ – స్టేహెల్తీ మేళాలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ఈట్ రైట్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను మంత్రి సందర్శించారు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పలువురు ఫుడ్ వెంటర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఏర్పాటు…