కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి
తాండూర్. ( ముద్ర): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డ్, 36వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..…