మోడీ సభతో తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు: ఈటల రాజేందర్
ముద్ర, హైదరాబాద్ :
ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతమైన సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్లోని గాయత్రి గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా సహకరించిన మీడియా ప్రతినిధులకు…