రబీ సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం
ముద్ర ప్రతినిధి :
తెలంగాణలో రబీ సీజన్లో ఈ ఏడాది సుమారు 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల…