ఫోన్ ట్యాపింగ్ విచారణతో రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు..కేంద్ర మంత్రి బండి సంజయ్
కేటీఆర్ విచారణే దీనికి నిదర్శనం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ ఫాంహౌస్కు, ఏఐసీసీకి మధ్య డీల్ కుదిరే వరకు విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్…