తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వియోగించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణం లో ప్రభుత్య బాలుర ఉన్నత పాఠశాల లో వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్12 నందు తమ ఓటు హక్కును వియోగించుకున్నారు.