పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు ఎస్పీ జి.జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శనివారం నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పరీక్షలు…