పబ్లిక్ వర్క్స్ టు పబ్లిక్ వెల్ఫేర్ – ఎస్కీ ఐలో మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ ఇంజనీర్లకు శిక్షణ ప్రారంభం
ముద్ర ప్రతినిధి:
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జరిగే ప్రతి పని ప్రజల సంక్షేమానికే అన్న దృక్పథంతో పనిచేయాలని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంజనీరింగ్ స్టాఫ్…