ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు.
బుధవారం కలెక్టరేట్…