పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
ముద్ర కాప్రా
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని అదనపు కమిషనర్ (శానిటేషన్) రఘు ప్రసాద్ సిబ్బందిని హెచ్చరించారు. కాప్రా సర్కిల్లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించి…