జర్నలిస్టులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
హైదరాబాద్:జనవరి23
ప్రతి నిత్యం జర్నలిస్టులు సాంకేతికతను అంది పుచ్చుకోవాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ. నర్సింహరెడ్డి అన్నారు.
శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నల్లగొండ జల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా…