కూతురు గొంతు కోసి హత్య చేసిన తల్లి..
కుమారుడి గొంతు కొయ్యడానికి యత్నించగా కేకలు...
తాను ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి రత్నకళ కూతురు బెజ్జంగి కీర్తన రెడ్డి (14)గొంతు కోసి హత్య చేసింది.…