కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి…