కుడికుంట చెరువు పనులను పరిశీలించిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి
ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో గల కుడికుంట చెరువును స్వచ్ఛంద సంస్థ సాహే ప్రతినిథి కల్పనరమేష్ అధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను పీయేసీ ఛైర్మన్ అరికెపూడి…