స్కాలర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ముద్ర, వనపర్తి:
ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో స్కాలర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో బీ. మహాలక్ష్మి 993 మార్కులు, అలీషా సాజి 992, సుస్మిత 991, బాంధవి 999…